Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh నంద్యాల జిల్లాలో మంత్రి బుగ్గన పర్యటన

నంద్యాల జిల్లాలో మంత్రి బుగ్గన పర్యటన

by Satya
Buggana Rajendranath


నంద్యాల జిల్లా(Nandyala):

నంద్యాల జిల్లా(Nandyala) డోన్ పట్టణంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు. మొక్కులు చెల్లించుకున్నారు.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్…

డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ లో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ ఆశయ సాధనకు అంతా పునరంకితం కావాలని బుగ్గన పిలుపునిచ్చారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం …
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..
విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ …
గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు …

Advertisements

You may also like

Our Visitor

008570
Total views : 56860

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.