Monday, April 27, 2026
News Navigation
Monday, April 27, 2026
News Navigation

Breaking

Monday, April 27, 2026
Home Andhra Pradesh జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్…

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్…

by Prakash
jogi ramesh

ఎంతోమంది ఆయుష్షుని పెంచాలని ఒక దృఢ సంకల్పంతో తలపెట్టిన కార్యక్రమమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. కృష్ణాజిల్లా మద్దూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. బీద బడుగు బలహీన వర్గాలు, అగ్ర కుల పేదవారికి జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఎన్నికలకు వెళ్లి ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, మరల ప్రజలను ఎలా మోసం చేయాలి అనే ఆలోచనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు మోడీ, అమిత్ షా వెంట పడుతున్నాడని ఎద్దేవా చేసారు.

Advertisements

You may also like

Our Visitor

008535
Total views : 56809

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.