Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana వరంగల్ లో ఎన్నికల కు అధికారులు సర్వం సిద్ధం..!

వరంగల్ లో ఎన్నికల కు అధికారులు సర్వం సిద్ధం..!

by Satya
Officials are all ready for elections in Warangal

వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల 39 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకోగా.. 17వందల 18 మంది హోమ్ ఓటింగ్ లో పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

12వేల 7వందల 10 మందికి పోస్టల్ బ్యాలెట్ అందించగా 9వేల ఐదు వందల 44 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఐదు కేసులను పోలీసులు నమోదు చేశారు.


  • వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో దర్యాప్తు ముమ్మరం
    వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది.తొలుత ఒకరికి లీక్‌ చేసిన తర్వాత ఎంతమందికి చేరిందో ఆరా తీసారు.విచారణలో గత ఐదేళ్లుగా ఇన్ సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లు గుర్తించారు.25-26 విద్యా సంవత్సరం థర్డ్…
  • ప్రారంభమైన ప్రజాపాలన విజయోత్సవాలు
    ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఏడాది ప్రజా పాలనలో సాధించిన…
  • ములుగు జిల్లాలో హై అలర్ట్ .. మావోయిస్టుల అలజడి
    ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీసుల ఇన్ ఫార్మర్ల అనే నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపారు. ఆరుగురు మావోయిస్టులు పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక రమేష్ తో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

018619
Total views : 89030

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.