Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh తెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్

తెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్

by Rama
తెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్

పలమనేర్ లోనే పాత ఆర్టీసీ డిపో మనది 1979 నుండి ఆర్టీసీ డిపో ఉంది రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సంపాదించిన డిపోగా నెంబర్ వన్ స్థానంలో ఉంది2021 లో పలమనేరులో ఉండే ఆర్టీసీ బస్సులను పుంగునూరు డిపోకు తరలించారు కుప్పంలో ఉండే ఆర్టీసీ బస్సులను పలమనేరు డిపోకు తరలించారు అది ఎందుకు చేశారో తెలీదు అది పత్రికల్లో కూడా రాలేపలమనేరు ఇది ఇంట్రెస్ట్ కనెక్టివిటీ కర్ణాటకకు తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్న రోడ్ కనెక్టివిటీఎక్కువ కనెక్టివిటీ ఉండే ప్రాంతం ఇది ఒక జంక్షన్ లాగా ఉండే ప్రాంతం పలమనేరుగతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆర్టీసీ డిపో పెట్టడంతో పలమనేరులో ఉండే సర్వీస్ బస్సులను తీసుకెళ్లడంతెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ జరిగింది84 బస్సులు గాను పలమనేరులో ఈరోజు తిరుగుతున్నది 47 సర్వీసులు ఇది చాలా బాధాకరమైన విషయం ఎక్కడ నుండి అయితే బస్సులు తీసుకెళ్లారో దాన్ని వెర్టి ఫైవ్ చేయండి అంటున్న పలమనేరు శాసనసభ్యుడుగా ప్రజల తరపున ఈ డిపోని పునర్ విధించమని ముఖ్యమంత్రి ని కూడా కోరుకోవడం జరుగుతా ఉంది పత్రికా మూలంగా అంటూ ప్రెస్మీట్లో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి తెలిపారు

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..
    దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ మ‌నోజ్ మంచు, త‌న స‌తీమ‌ణి భూమా మౌనిక‌తో క‌లిసి సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలో దాస‌రి ఘాట్ దుస్థితిపై యాంక‌ర్ గౌత‌మి షేర్ చేసిన వీడియోపై…
  • అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..
    అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కలకలం రేపింది. గాలివీడు మండలం అరవీడు గ్రామం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.ప్రమాదం…
  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
    అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొందారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భజనల నడుమ…
  • గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..
    గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తైన వెంటనే జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పాలనా సౌలభ్యం…
  • ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …
    ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్‌నాథ్ , జోషిమఠ్, గోవింద్‌…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

018695
Total views : 89211

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.