తమిళనాడులో పేర్లు మార్పు తో నిత్య పెళ్లికూతురు బండారం బయటపడింది. ఒక మహిళ ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్న ఉధంతం ఇది. నిత్య పెళ్లి కూతురు బాధితుల్లో ఓ డీఎస్పీ, ఓ ఎస్ఐ సహా ఫైనాన్షియర్లు, యువకులు ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు – తిరుపూర్కు చెందిన 35 సంవత్సరాల యువకుడి పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకొన్నాడు. మొదటి రాత్రి తరువాత సంధ్య ప్రవర్తనలో తేడా రావడంతో సంధ్య ఆధార్ కార్డును పరిశీలించాడు ఆ యువకుడు.
ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫస్ట్ నైట్ అయ్యాక గొడవ పడి ఆ తర్వాత. ఇంట్లోని డబ్బులు, నగలతో ఆమె పరారయింది. పరువు పోతుందని పెళ్లి చేసుకున్న యువకులు సైలెంట్ అయ్యారు. పెళ్ళి చేసుకున్న బాధితులు . ప్రశ్నిస్తే నగ్నంగా ఉన్న ఫోటోలు బయట పెడుతానని బెదిరించిందని పోలీసులు తెలిపారు. అలా యాబైమంది వరకు మోసం చేసింది సంద్య అనే మహిళ. ఒక్కో పెళ్ళికి, ఒక్కో పేరుతో సంధ్య మోసాలు చేసినట్టు తిరూపూర్ పోలీసులు పసిగట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి