Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh మద్యం మత్తు లో ఆత్మహత్య..

మద్యం మత్తు లో ఆత్మహత్య..

by Rama
Alcoholic suside

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అద్దంకి – నార్కెట్ పల్లి హైవే రహదారి ప్రక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతుడు రిక్షా కూలిగా, అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారాన్ని తెలియజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్యా.. ఆత్మహత్యా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

013871
Total views : 78253

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.