Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra PradeshChittoor ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి..

ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి..

by Rama
a man died on railway track

చిత్తూరు జిల్లా కుప్పంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కుప్పం నుండి చెన్నై వెళ్లే రైల్వే ట్రాక్ పై ఉదయం ఎనిమిది గంటలకు కుప్పం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ గుడి ఎదురుగా. బెంగళూరు నుండి చెన్నై వెళ్లే లాల్బాగ్ ట్రైన్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. విషయం తెలుసుకున్న కుప్పం రైల్వే పోలీస్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

039692
Total views : 199249

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: