Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh రైతులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్..!

రైతులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్..!

by Satya
Demand to provide financial assistance to farmers

తుఫాన్ ప్రభావంతో వేలాదిమంది నిరశ్రయులయ్యారని, రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాపూరావు తెలిపారు. పదివేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయంగా 5000 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ముంపు ప్రాంత వాసులకు కనీసం ఆహారాన్ని కూడా అందించలేకపోయారని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులకు పూర్తి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014358
Total views : 80014

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.