Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్

ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్

by Satya
severe storm

ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మిచోంగ్ తుఫాను ప్రభావం అధికంగా ఉంది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనం చేస్తూ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 150 రైళ్లను రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు. మరో వైపు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు దగ్గర్లో ఉన్న ఓడరేవులకి రావాలని శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఇప్పటికే సమాచారం అందించారు.

Advertisements

You may also like

Our Visitor

014173
Total views : 79462

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.