33
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) ఫలితాలు నేడు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలుర (82.68%) కంటే బాలికలు (87.90%) పైచేయి సాధించారు.
విద్యార్థులు తమ మార్కుల మెమోను ఈ క్రింది మార్గాల్లో తెలుసుకోవచ్చు
- అధికారిక వెబ్సైట్: BSEAP Official Portal
- వాట్సాప్: ‘9552300009’ నంబర్కు HI అని మెసేజ్ చేయడం ద్వారా





Total views : 61478