Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshKrishana మిచాంగ్ తో నష్టాల ఊబిలోకి రైతులు..

మిచాంగ్ తో నష్టాల ఊబిలోకి రైతులు..

by Rama
banana tree

ఏలూరు జిల్లా…. ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామo మిచాంగ్ తుఫాన్ గత రెండు రోజులు గా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సుమారు 20 ఎకరాల అరటి మొక్కలు నేలకొరిగాయి, 40 ఎకరాలు మొక్కజొన్న పంట కొట్టుకుపోయింది. చెరువును తలపిస్తున్న మొక్కజొన్న చేలును కౌలు చేస్తున్న రైతులు చూసి లబోదిబో అంటున్నారు. తడిసిన వరి చేలు, తడిసిన ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కిస్తున్నారు. సుమారుగా ఇంచుమించు ఒక రైతుకే 12 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అధిక వడ్డీలకు తీసుకొని కౌలుకు తీసుకోవడం జరిగిందని మించాగ్ తుఫాన్ పరిస్థితి వల్ల తన పరిస్థితి అయోమయంలో పడిందని వాపోతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపు చూస్తున్నామని, త్వరగా ప్రభుత్వం కౌలు రైతులను, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: