Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Andhra Pradesh సామాన్య ప్రజలకు కోసమే ఉచిత ఇసుక ప్రారంభం..

సామాన్య ప్రజలకు కోసమే ఉచిత ఇసుక ప్రారంభం..

by Rama
సామాన్య ప్రజలకు కోసమే ఉచిత ఇసుక ప్రారంభం..

ఉచిత ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రారంభించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గం మండలంలోని జంజరంపల్లి గ్రామ సమీపంలో వేదవతి నది వద్ద ఉచిత ఇసుక రీచ్ ను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అధికారుల తో కలిసి లాంచనీయంగా ప్రారంభించారు. జుంజురాంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కాల్వకు ఘనంగా సన్మానించారు. ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చాడని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. కేవలం ఒక టన్ను 195 రూపాయలు మాత్రమే ఇసుక రీచ్ లో చెల్లించి సరఫరా చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాల్వకు జుంజురాంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
    ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు.. అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది. తన గర్భంలో పెరుగుతున్నదీ..పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం..గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే..తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు..లేదా తల్లి క్షేమంగా ఉన్నా…బిడ్డ చనిపోతే…భ్రూణ హత్య ..అదీ సరికాదు…సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే..…
  • బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…
  • కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..
    బ్రహ్మంగారిమఠం వివాదం మళ్ళీ మొదలైంది. తాత్కాలిక పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రి స్వామి పూర్వపు పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గృహానికి గుర్తుతెలియని వ్యక్తులు…
  • తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..
    తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించడం పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది. హైదరాబాద్‌లో జన్మించిన ఆనంద్ చిన్నప్పటి నుంచే ప్రతిభను చాటుకుని విద్యలో అగ్రగామిగా నిలిచారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువు కున్న సి వి ఆనంద్…
  • ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..
    సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోంశాఖలో కానిస్టేబుళ్లుగా ఉన్న 358 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే న్యాయ శాఖలో 21 పోస్టులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009337
Total views : 61686

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.