Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh తుఫాన్ కారణంగా ఏపిలో భారీగా పంట నష్టం..!

తుఫాన్ కారణంగా ఏపిలో భారీగా పంట నష్టం..!

by Satya
Rice fields

మిచాంగ్ తుఫాన్ కారణంగా ఏపి రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగింది. జగ్గయ్యపేట మండలం రామచంద్రుని పేట గ్రామంలో జరిగింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. చేతికి వచ్చిన పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు అయోమయ స్థితిలో పడ్డారు. పంట నష్టం జరిగిందని అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. పంట నష్టం అంచనా వేయమని రైతుభరోసా కేంద్రాలను సంప్రదిస్తే మాకు ఉన్నతాధికారుల నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025793
Total views : 149209

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.