ప్రతి ఒక్కరు మొక్కలు పెంపకాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గం లోని 75 వీరాపురం గ్రామంలో రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు . 2014 నుండి2019 మధ్యకాలంలో నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు నాటి 70 శాతానికి పైగా సంరక్షించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణమే కల్పించామన్నారు. గడచిన 5 సంవత్సరాల కాలంలో చేయాని ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. స్కూల్ దగ్గర, మైదానం లో దేవాలయ దగ్గర ఇలా చెట్లు నాటడం వల్ల పిల్లలకు పెద్దలకు మొక్కలపై ఆసక్తి పెరుగి పకృతి కి మనుషులు దగ్గర వుతారన్నారు. పీఎం ప్రధానమంత్రి అమ్మ పేరుకు జ్ఞాప కార్థంగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని పేర్కొన్నారన్నారు. 1995లో నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ రక్షణకై చెట్ల పెంపకం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారన్నారు. హైదరాబాదు నగరాన్ని పచ్చద నానికి చిహ్నంగా మార్చింది చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్ను గుజరాత్ పోలీసులు…
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 61468