Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Latest News కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్..

కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్..

by Prakash

సూర్యాపేట జిల్లా, కోదాడ, మోతే మండలం బళ్ళుతండాలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలనుచెదరగొట్టారు. తమ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రచారానికి రానివ్వము అంటూ కాలనీవాసులు అడ్డుకున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రోత్సాహం తోటి దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. పోలీసుల లాఠీ చార్జిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డికి గాయాలయ్యాయి.

Advertisements

You may also like

Our Visitor

009338
Total views : 61695

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.