Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Telangana ఇంటర్ పరీక్షలపై శాంతి కుమారి పటిష్ట చర్యలు..!

ఇంటర్ పరీక్షలపై శాంతి కుమారి పటిష్ట చర్యలు..!

by Satya
Shanti Kumari

ఇంటర్మీడియట్(Intermediate) తుది పరీక్షలు :

ఇంటర్మీడియట్(Intermediate) తుది పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న ఇంటర్ సహా పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, విద్యాశాఖ అధికారులతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

సుమారు 9 లక్షల 80 వేల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్‌ తీసుకెళ్లొద్దని స్పష్టం చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య …
ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో …
మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..
మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ …

Advertisements

You may also like

Our Visitor

008592
Total views : 56908

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.