Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

by Satya
Tiger migration

గత పది రోజులుగా మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పులి పాదమూద్రలు మళ్లి ప్రత్యక్షమయ్యాయి. ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతుకు పెద్దపులి పాదముద్రలు కనిపించాయి.

భువనేశ్వరి వ్యాఖ్యలపై రోజా కౌంటర్

అవి చూసి భయాందోళన గురైన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను తనిఖీ చేసి గుర్తించారు. పెద్దపులి సంచారం పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అంతేకాక రైతులు తెల్లవారికే పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవాలన్ని అధికారులు తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …

Advertisements

You may also like

Our Visitor

023235
Total views : 141624

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.