Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

by Satya
AP Sarkar good news for ration card holders

ప్రతి ఒక్కరికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు మీద మార్చి 1నుంచి రాగి పిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రాగి పిండి కేజీ 40 రూపాయలు ఉండగా ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కేవలం 11లకే కిలో రాగి పిండిని అందజేయనుంది.

రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందుగా రేషన్‌ కార్డ్ పై రాగి పిండిని వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రాగి పిండి పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …
పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.
కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన …
అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల …

Advertisements

You may also like

Our Visitor

023058
Total views : 140807

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.