Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

by Satya
AP Sarkar good news for ration card holders

ప్రతి ఒక్కరికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు మీద మార్చి 1నుంచి రాగి పిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రాగి పిండి కేజీ 40 రూపాయలు ఉండగా ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కేవలం 11లకే కిలో రాగి పిండిని అందజేయనుంది.

రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందుగా రేషన్‌ కార్డ్ పై రాగి పిండిని వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రాగి పిండి పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: