తిరుపతి ఆర్డీవో కార్యాలయం(Tirupati RDO Office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేయడానికి చంద్రగిరి టీడీపీ , వైసీపీ అభ్యర్థులు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకింది. రెండు పార్టీల తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ తరుణంలో చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది. తెలుగుదేశం కార్యకర్తలు వైసిపి కార్యకర్త మీద దాడి చేశారు.
ఇది చదవండి: YS Jagan Stone Attack : పోలీసు కస్టడీకి జగన్పై రాయిదాడి కేసు నిందితుడు..
నామినేషన్ వేసి బయటకు వస్తున్న చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాలపై దాడికి ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులకు దిగారు. దీంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా కరస్పాపండెంట్ రమణ అందిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90663