మంత్రి రోజా జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నగరి ప్రజల కన్నీళ్లు చూస్తోందని ఆయన విమర్శించారు. నిన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి పై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం పై రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి నగరి ఏం అభివృద్ధి జరిగింది. ఈ ఐదు మండలాల్లో మంత్రి రోజా ఆమె అనుచరులు దోచుకోవడం దాచుకోవడం తప్ప నగరి అభివృద్ధి శూన్యం అన్నారు. నగరిలో రంగు నీటి సమస్య నగిరి నియోజకవర్గంలో కొండగుట్ట ఇసుక అక్రమంగా తమిళనాడుకు తరలిపోతుందని ఎద్దెవా చేశారు. ఆమె నగరి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసారో ఆ అభివృద్ధిని చూపించాలంటూ బీజేపీ నాయకులు సవాల్ విసిరారు.
Tag:
Bhanu Prakash reddy
టిటిడి ఈఓ ధర్మారెడ్డి సవాల్ స్వీకరించేందుకు ఇక్కడి వచ్చాను… తిరుమల కొండపై ప్రాచీన కట్టడాలు తొలగిస్తూ విద్వాంసం సృష్టిస్తున్నారు… ప్రాచీన కట్టడాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా తోలగించరాదు… భారతీయ చట్టం ప్రకారం అది శిక్షా నేరం… గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 222 ప్రకారం ప్రాచీన కట్టడాలు తొలగించేందుకు అనుమతులు అవసరం … మీరు ఇష్టానుసారంగా ప్రాచీన కట్టడాలు తొలగిస్తే ఊరుకునేది లేదు… నిన్ననే టిటిడి ఈఓ కి లీగల్ నోటీసులు జారీ చేశారు… వారం రోజుల్లో దీనికి సరైన సమాధానం చెప్పాలి.. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తాం… 500 సంవత్సరాల క్రితం విజయనగరం రాజులు నిర్మించిన ప్రాచీన మండపం నేడు నూతన మండపంలా మిగిలిపోయింది.. మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పటికే ఈ అంశంపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు లేక రాయడం జరిగింది.. ప్రధాన మంత్రికి కూడా దీనిపై తెలియజేస్తాం…




Total views : 79906