తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం రెండు గంటల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7.78 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది.
cvr telugu
కడుపు సమస్యలను నివారించడానికి కాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు కడుపు ఆమ్లం మరియు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అజీర్ణం, గుండెల్లో మంట మరియు ఇతర కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ప్రత్యేకించి, కాబేజీలోని క్రూసిఫెరస్ ఫైటోకెమికల్స్ క్యాన్సర్కు కారణమయ్యే కణాలకు హాని కలిగించడంలో సహాయపడతాయి. కాబేజీలోని ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును కాబేజీలోని పాటోసటాన్ల అనే పోషకాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. కాబేజీలోని ఫైబర్ మరియు తక్కువ కేలరీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబేజీని వివిధ రకాలుగా తినవచ్చు. దీనిని సలాడ్లు, సూప్లు, స్టూలు, వేయించిన వంటకాలు మరియు ఇతర వంటకాలలో ఉపయోగించవచ్చు. కాబేజీ యొక్క ఔషధ ప్రయోజనాలను పొందడానికి, దానిని వారానికి కనీసం రెండుసార్లు తినడం మంచిది.
శ్రీ సత్య సాయి జిల్లా రోద్దం మండలం లో త్రీవ విషాదం చోటుచేసుకుంది. రెడ్డిపల్లి కట్ట పైన టూ వీలర్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. కూతురికి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రి, కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి పేరు పనిధర్ రెడ్డి కూతురు ఘవిత. పనిందర్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు నరసింహారెడ్డి రోద్దం మండలం రెడ్డిపల్లి గ్రామం.
కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల రూ.200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను జరిపినట్లు గుర్తించామని తెలిపిన ఈడీ.యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా కొనుగోలు చేసినట్లు, విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని తెలిపిన ఈడీ.
భారత్ గెలవకపోవడం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.ఈ ప్రపంచకప్లో అజేయంగా కొనసాగిన టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే మైదానంలో రేపు నవంబర్ 15న టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుందా?




Total views : 89930