తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,049 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం3.97 కోట్లు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 26,748 మంది, శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ ఏరియా వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
Tag:
devotees rush in tirumala
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. శ్రీవారి దర్శనం కోసం 04 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,176 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం..4.22 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…20,157 మంది.టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.





Total views : 79114