కాకినాడ ప్రగతి భవన్ లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డ్రైనేజీ డివిజన్ కార్యాలయం లో త్రిమూర్తులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. పింఛన్ల బకాయిలు మంజూరు కోసం ఈఈ ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ స్వామి 16 వేల రూపాయలు డిమాండ్ చేశారు. త్రిమూర్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకుంటున్న ఈఈ ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ స్వామిలను పట్టుకున్నారు.
Read Also..
Read Also..





Total views : 80469