316
తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపిలో కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథక ఇవ్వొద్దంటూ ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆటో యూనియన్ సంఘాలు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ఆటోలతో ఆందోళన చేపట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి డ్రైవర్ల పొట్ట కొట్టొద్దని నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులకు తమ ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.





Total views : 80465