జనాభాలో సగం భాగం ఉన్న బలహీన వర్గాల వారి కోసం ఈ మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపరిచామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టీ విక్రమార్క అన్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ తెచ్చిన భూ సంస్కరణల వల్ల పేదలకు దక్కిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి వారికి ఇస్తామని స్పష్టమైన హామీని మెనిఫెస్టోలో ఇచ్చామన్నారు. ప్రజలకు సంపదను ఎలా పంచాలో మేనిఫెస్టోలో పొందుపరచటం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే అంశమన్నారు భట్టీ..
hyderabad district news
మహేశ్వరం బీజెపి పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సరూర్ నగర్ డివిజన్ లో పార్టీ నాయకుల తో కలసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలి అని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందెల శ్రీరాములు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అందెల శ్రీరాములు తెలిపారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకం అంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. లోకల్ వ్యక్తిగా, మహేశ్వరం నియోజకవర్గం లో సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తున్నారని శ్రీరాములు అన్నారు
భారీగా కార్యకర్తలను సమీకరించిన బిఅర్ఎస్ పార్టీ. అల్లపుర్ ,మూసాపెట్ , KPHB,బాలానగర్ మీదుగా రోడ్ షో.. రొడ్ షోలో పాల్గొన్న స్తానిక ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు,స్థానిక కార్పొరేటర్లు Kphb లో కాంగ్రెస్ పార్టీ సీనయర్ నేత గొట్టుముక్కల పద్మారావు కెటిఆర్ అధ్వర్యంలో చేరిక మాధవరం కృష్ణ రావు కాబోయే ఎమ్మెల్యే..9 ఏళ్లలో మేము పని చేసింది ఆరున్నర సంత్సరలు మాత్రమే, కరొన తో కొంత కాలం పోయింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది .. ఏక్కడి ప్రాంతం వారైనా మాకు సమానమే కులం ,ప్రాంతం పేరుతో కేసీఅర్ ఎనాడు చూడలేదు ,పెట్టుబడి దారులకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర అభవృద్ధి చేశాం. చెన్నై నుండి వచ్చిన రజినీ కి హైదరాబాద్ అభవృద్ధి కనపడింది ,కానీ ఇక్కడ గజిని లకు అర్థం కావడం లేదు.. కేటిఆర్ హైదరబాద్ లో ఐటి రంగం బాగుంటే వివిధ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి దొరుకుతుంది..కెటిఆర్ పెదవాల్లకు సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ఏర్పాటు చేశాం సౌభాగ్య లక్ష్మి ,కేసీఅర్ భీమ ,సన్న బియ్యం తో అన్నపూర్ణ పతకాలు కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఉన్న తాగునీటి ,కరేంటు కష్టాలూ ఇప్పుడు లేవు. కెటిఆర్ హైదరబాద్ వాసులు పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె తెలంగాణా పరిస్తితి కుక్కలు చింపిన విస్తరి లా ఉంటుంది..కెటిఆర్ మాధవరం కృష్ణ రావు ఒత్తిడితోనే కాపు ,కమ్మ ,క్షత్రియ సామాజిక వర్గాలకు భూమి కేటాయింపు..కెటిఆర్ కాంగ్రెస్ గతం బి అర్ ఎస్ భవిష్యత్తు
ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి హాఫిజ్ పెట్ డివిజన్ శాంతినగర్ చందానగర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీ.. ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని శేరిలింగంపల్లిలో భారీ మెజారి విజయం సాధిస్తామని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు..





Total views : 90065