345
జనాభాలో సగం భాగం ఉన్న బలహీన వర్గాల వారి కోసం ఈ మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపరిచామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టీ విక్రమార్క అన్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ తెచ్చిన భూ సంస్కరణల వల్ల పేదలకు దక్కిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి వారికి ఇస్తామని స్పష్టమైన హామీని మెనిఫెస్టోలో ఇచ్చామన్నారు. ప్రజలకు సంపదను ఎలా పంచాలో మేనిఫెస్టోలో పొందుపరచటం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే అంశమన్నారు భట్టీ..






Total views : 90700