పేద ప్రజలకు ఆశలు చిగురించేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను డిసెంబర్ మొదటి వారంలో జాబితా సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం నుండి అంగీకారం రాకపోవడం తో .. కేంద్రం నిర్ణయానికి ,రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలకు సరిపోలకపోవడంతో ఇంకా అంగీకారం రాలేదు .
రాష్ట్రం లో గ్రామసభల ఏర్పాటు ప్రక్రియలు ముందుకు కదలలేదు. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం వాటా అందాలంటే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కూడా ఈ నెలాఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాతే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్దిదారుడు ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. దీనికి సర్కార్ నాలుగు దశల్లో రూ. 5లక్షల చెల్లిస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
- జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..జీటీ తమ సీజన్ను కొనసాగించేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో అద్భుత విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మంచి నిర్ణయంగా నిలిచింది, ఎందుకంటే జీటీ బౌలర్లు ఆర్సీబీ బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. విరాట్ కోహ్లీ రబాడా బౌలింగ్లో వరుసగా…
- గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది.…
- నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది. మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గత…
- ట్రంప్ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా జరిగిన ఆ ఘోర కలికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోను యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విడుదల చేశారు. నిందితుడు కోల్ థామస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 62051