సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తుండగా ఒక్కసారి మంటలు చెలరేగడం తో భయాందోళనకు గురయ్యారు. పాఠశాల ప్రాంగణం ఆవరణలో చిత్తు పేపర్ల కు నిప్పు పెట్టడం తో హాస్టల్ ఆవరణలో ఉన్న గడ్డి, చెట్లు అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మిర్చి రైతుల ఆవేదన..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..
అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే.. కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పంటలు …
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి …
తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .
గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 80436