Medaram Jathara News:
తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారక్క జాతర(Medaram Jathara)ను పురస్కరించుకొని కేంద్రం జాతరకు వెళ్లే భక్తుల సౌకార్యార్ధం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఈ రోజు కాగజ్ నగర్ నుంచి ప్రారంభమైంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు వెళ్లేందుకు గాను ఈ నెల 21 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఈ రైలు నడవనున్నట్టు రైల్వే అదికారులు తెలిపారు. మొదటి రోజు ప్రత్యేక రైలు ఏర్పాటు చెయ్యడంతో మేడారం జాతరకు వెళ్లే భక్తులతో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.
హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …






Total views : 196942