తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ సాగింది. అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధం జరిగింది. నువ్వెంతా అంటే నువ్వెంతా అనుకున్నారు. తాము చేసిన అభివృద్ధిని సోదాహరణంగా వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీని నిశితంగా బీఆర్ఎస్ విమర్శించింది. గత సర్కారు తప్పులను ఎత్తి చూపుతూనే తామేంటో చాటుకున్నారు మంత్రులు. ఏం చేయబోతున్నమో వివరించారు. కేసీఆర్ హయాంనాటి అవకతవకలను తవ్వి తీస్తామని హెచ్చరించారు.
Tag:
telangana assembly live
అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని బీఆర్ఎస్ కు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేటీఆర్ విమర్శలపై సీఎం నిశితంగా స్పందించారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే అర్థరహితమన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి తెలియదంటూ తిప్పికొట్టారు.





Total views : 147657