తిరుపతి ఆర్డీవో కార్యాలయం(Tirupati RDO Office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేయడానికి చంద్రగిరి టీడీపీ , వైసీపీ అభ్యర్థులు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకింది. రెండు పార్టీల తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ తరుణంలో చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది. తెలుగుదేశం కార్యకర్తలు వైసిపి కార్యకర్త మీద దాడి చేశారు.
ఇది చదవండి: YS Jagan Stone Attack : పోలీసు కస్టడీకి జగన్పై రాయిదాడి కేసు నిందితుడు..
నామినేషన్ వేసి బయటకు వస్తున్న చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాలపై దాడికి ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులకు దిగారు. దీంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా కరస్పాపండెంట్ రమణ అందిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
- మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు…. దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది… నెల్లూరు జిల్లాలో…
- వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వేంకటగిరి పట్టణ కేంద్రంలో ఉన్న విశ్వోదయ కాలేజీ భూమి వివాదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. దశాబ్దాల క్రితం ప్రజా అవసరాల కోసం కేటాయించబడిన ప్రభుత్వ భూములు కాలక్రమంలో కొన్ని చోట్ల దుర్వినియోగానికి గురవుతున్నాయని స్థానికులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90282