టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ కీ 11లక్షల 16రూపాయల విరాళాని ఇచ్చిన తిరుపతికీ చెందిన భక్తుడు మైలు ప్రణీత్,నిహారిక దంపతులు.టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో ధర్మారెడ్డి కి చెక్ ని ప్రణీత్ దంపతులు అందజేశారు. ఈ సందర్బంగా దాతను ఈవో ధర్మారెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో పాల్గొన్న దాత తండ్రి మైలు మధు,జ్యోతి పాల్గొన్నారు.
Tag:





Total views : 80181