పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆడపిల్లలను రక్షించాలి.. భ్రూణ హత్యలను నిర్మూలిద్దాం అనే నినాదంతో సేవ్ ద గర్ల్ చైల్డ్ పేరుతో 2 కే రన్ నిర్వహించారు. ఈ 2కే రన్ లో రాష్ట్ర …
#ysjagan
-
-
వైఎస్ జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేసింది. శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టింది. ఆలయంలోని లడ్డూ పోటు, ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు, నెయ్యి నిల్వ కేంద్రాలను …
-
వైసీపీ నేతలకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కేకేడీ వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాకినాడ సెజ్ భూముల పై సిబిఐ, ఈడి విచారణ కోరుతున్న వైసీపీ నేతలు, జగన్ వైయస్ వివేకా హత్య కేసులో కూడా సిబిఐ …
-
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ …
-
పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు. సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం వైసీపీకి చెంపదెబ్బ అని అన్నారు. పోలవరం చరిత్రలో 41.15 మీటర్లు అంటూ ఫేజ్-1 …
- Andhra PradeshLatest NewsMain NewsNationalPolitics
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ కేసు
అదానీ ముడుపుల వ్యవహారం రాష్ట్రం, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ప్రధాని జోక్యం …
-
జగన్ పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పీఏసీ ఎన్నికలకు బలం లేకుండా నామినేషన్ వేసి బాయ్కాట్ చేయడమేంటని ఆయన మండిపడ్డారు. సొంత బాబాయ్ ని హత్య చేసి ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి …
-
వరుస కేసులతో వార్తల్లో కెక్కుతున్నజగన్. జగన్ ఫై మరో కేసు నమోదు అయింది. అసలు విషయం తెలిస్తే అందరు షాక్ కి గురవుతారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అంతర్జాతీయ స్థాయికి పాకింది జగన్ అవినీతి. అదానీ కేసులో సంచలన …