పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) నేపథ్యంలో తెలంగాణ(Telangana)లో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఎన్నికల ప్రచారం(Election campaign) కోసం రాష్ట్రానికి వస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్రావు(Raghunandan Rao)కు మద్ధతుగా ప్రధాని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా మోదీ హాజరుకానున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్లో జహీరాబాద్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:20 వరకు ప్రజాసభలో ప్రసంగిస్తారు. ఈ సభ ముగిసిన తర్వాత 5:30 కి జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
- లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు..కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు…
- బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ మారిన 24 గంటల్లోనే ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లలో సుమారు పది లక్షల మంది తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జెన్ జీ యువత పెద్ద…
- పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ..పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా పడిన ఆయన సభలకు తాజాగా మార్గం సుగమమైంది. ఈ రోజు కోల్కతా, సెరంపూర్లలో రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 56809