పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) నేపథ్యంలో తెలంగాణ(Telangana)లో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఎన్నికల ప్రచారం(Election campaign) కోసం రాష్ట్రానికి వస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్రావు(Raghunandan Rao)కు మద్ధతుగా ప్రధాని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా మోదీ హాజరుకానున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్లో జహీరాబాద్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:20 వరకు ప్రజాసభలో ప్రసంగిస్తారు. ఈ సభ ముగిసిన తర్వాత 5:30 కి జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
- కావేరి వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు డీఎంకే డిమాండ్.కావేరి జలాల పంపకం, కర్ణాటక ప్రతిపాదిత మేకేదాటు డ్యామ్ నిర్మాణం అంశాలపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. DMK నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలకు సీఎం విజయ్ ఘాటుగా బదులిచ్చారు. తమిళనాడు…
- నీట్ పేపర్ లీక్, అయోధ్య విరాళాల వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసు, అయోధ్య రామాలయ విరాళాల అంశంపై ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో ఇరు సభల్లో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో లోక్సభలో కీలక…
- ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.యువతరం సామర్థ్యాలపై తమకు ఎంతో విశ్వాసం ఉందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ దిశగా సాగే దేశ ప్రయాణానికి యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఏ తరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.