Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Telangana రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..!

రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..!

by Satya
Raghunandan Rao

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని రఘునందన్ రావు ఆరోపణ..

కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మెదక్ పార్లమెంట్ బీజేపీ(BJP) అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కనీసం మాట్లాడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్(TRS) నుండి బీఆర్ఎస్‌(BRS)గా మారిన రోజే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. 400 స్థానాలతో బీజేపీ(BJP) కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని రఘునందన్ రావు(Raghunandan Rao) ధీమా వ్యక్తం చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్


రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య …
ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో …
మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..
మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008590
Total views : 56901

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.