Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Telangana రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..!

రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..!

by Satya
Raghunandan Rao

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని రఘునందన్ రావు ఆరోపణ..

కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మెదక్ పార్లమెంట్ బీజేపీ(BJP) అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కనీసం మాట్లాడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్(TRS) నుండి బీఆర్ఎస్‌(BRS)గా మారిన రోజే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. 400 స్థానాలతో బీజేపీ(BJP) కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని రఘునందన్ రావు(Raghunandan Rao) ధీమా వ్యక్తం చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: