Thursday, August 20, 2026
News Navigation
Thursday, August 20, 2026
News Navigation

Breaking

Thursday, August 20, 2026
Home TelanganaMedak గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్..

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్..

by Rama
Satyavathi rathode

మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, BRS ఎమ్మెల్యే అభ్యర్థి వాకి GBటి సునీతా లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ శ్రేణులు బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేసింది, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసిఆర్ది గిరిజనుల అభ్యున్నతికై బిఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని, కాంగ్రెస్ బిజెపిలు వచ్చి రాజకీయం చేస్తే నమ్మకం అని సూచించారు సత్యవతి రాథోడ్. లోకబాజీ మాటలతో మహిళలను మాటల గారడి చేయడానికి చూస్తున్నారు బిజెపి కాంగ్రెస్లు వారి మాటలను నమ్మకండి అని గిరిజనుల అభివృద్ధికై అహర్నిశలు పాటుపడుతున్న సునీత లక్ష్మారెడ్డి ని గెలిపించాలని వారు కోరారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: