నెల్లూరు 24వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…ఎమ్మెల్యే కోటంరెడ్డి కామెంట్స్ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న 24వ డివిజన్లో పెన్షన్లు అందించడం చాలా సంతోషంగా ఉంది…మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఆంధ్రరాష్ట్రం దివాళా తీసిందిప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు సంపదను సృష్టించి ప్రజలకు పంచుతున్నారు…ఎన్నికల వేళ ఇచ్చిన హామి ప్రకారం పెన్షన్లు అందిస్తున్నారు…ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్న చెప్పిన మాటకు కట్టుబడిన నేత చంద్రబాబు నాయుడు..నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ.. ఎన్నికల సమయం నుంచే ఆర్థిక విషయాలపై ఓ ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తూ వచ్చారు…గత ప్రభుత్వంలో 6వ తేది వరకు పెన్షన్లు అందించారు..కానీ నేడు ఒక్క రోజులోనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నాం…మాటతప్పకుండా ఇబ్బందుల్లో ఉన్నా చంద్రబాబు సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు….
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 91126