నెల్లూరు 24వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…ఎమ్మెల్యే కోటంరెడ్డి కామెంట్స్ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న 24వ డివిజన్లో పెన్షన్లు అందించడం చాలా సంతోషంగా ఉంది…మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఆంధ్రరాష్ట్రం దివాళా తీసిందిప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు సంపదను సృష్టించి ప్రజలకు పంచుతున్నారు…ఎన్నికల వేళ ఇచ్చిన హామి ప్రకారం పెన్షన్లు అందిస్తున్నారు…ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్న చెప్పిన మాటకు కట్టుబడిన నేత చంద్రబాబు నాయుడు..నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ.. ఎన్నికల సమయం నుంచే ఆర్థిక విషయాలపై ఓ ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తూ వచ్చారు…గత ప్రభుత్వంలో 6వ తేది వరకు పెన్షన్లు అందించారు..కానీ నేడు ఒక్క రోజులోనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నాం…మాటతప్పకుండా ఇబ్బందుల్లో ఉన్నా చంద్రబాబు సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు….
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.