Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshChittoor బస్సు ను ఢీకొన్న లారీ..

బస్సు ను ఢీకొన్న లారీ..

by Rama
Bus-Lorry Accident

వి కోట మండలం కుమ్మర మడుగు వద్ద రోడ్డు ప్రమాదం… ప్రైవేటు టూరిస్ట్ బస్సు ను లారీ ఢీకొంద. ఐదు మంది పరిస్థితి విషమం 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పొట్టకూటి కోసం ఒరిస్సా రాష్ట్రం నుండి కేరళకు 50 మంది కార్మికులు బస్సులో వెళ్తున్నారు. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో పోలీసులు జెసిబి సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

019170
Total views : 90053

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.