Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News ముఖ్యమంత్రి ఆశీర్వాద సభకు ప్రతి ఒక్కరు తరలిరండి..

ముఖ్యమంత్రి ఆశీర్వాద సభకు ప్రతి ఒక్కరు తరలిరండి..

by Rama
KCR

బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో ఆవరణలో జరిగే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ప్రజలందరు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం సభ ప్రాంగణంలో ఎమ్మెల్యే మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందాయని అన్నారు.రాబోయే కాలంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కెసిఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు.ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి చేరాయని అందుకే రాష్ట్ర ప్రజలందరు ఆయన వెంట ఉన్నారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

013822
Total views : 78139

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.