Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana అమ్మవారి తాళి బొట్టు చోరీ..

అమ్మవారి తాళి బొట్టు చోరీ..

by Rama
thali bottu chori

పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధి జీడిమెట్ల గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలో చోరీ.. అమ్మవారి తాళి బొట్టుని అపహరించాడు. జీడిమెట్ల సరోజిని గార్డెన్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో తెల్లవారుజామున దొంగతనం చోటుచేసుకుంది. ఆలయంలో చొరబడి అమ్మవారి బంగారు తాళిబొట్టు చోరీ చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. దేవాలయం నిర్వాహకులు ఇచ్చిన ‌ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పేట్ బషీరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019159
Total views : 90037

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.