Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపం..

వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపం..

by Satya
foundation stone

కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శంకుస్థాపన చేశారు. రేగు బాడవ, ఐతపూడి, తిప్ప రాజు పాలెం, చేదువాడ గ్రామాలలో సుమారు 1 కోటి 63 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు.

Advertisements

You may also like

Our Visitor

039523
Total views : 197956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: