కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యేవిధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంప్రెంటేటివ్లో 2000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగ్గంపేట నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు గోకవరం పంచాయతీకి 10 కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.150 కోట్లతో జగ్గంపేటలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తా . అది కూడా 2024 సంవత్సరం పూర్తి అయ్యేసరికి పనులు చేయడానికి టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారుచేసి పంపించాలని కోరారు. నిబద్ధత కల పనిచేయగల ముఖ్యమంత్రి చంద్రబాబు అనడానికి నిదర్శనం ఈరోజు ఈ నిధులను తీసుకురావడమేనని జ్యోతుల నెహ్రూ అన్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
- పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. ‘వీజీఎఫ్ విప్లవం ఖాయం.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం… త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు…
- కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212472