Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Political నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్

నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్

by Prakash
Pawan Kalyan in Pithapuram

కాకినాడ జిల్లా, పిఠాపురం

పిఠాపురం టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్ | Pawan Kalyan in Pithapuram

నేడు జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్. ఉదయం 9:15 కి హైదరాబాదు నుండి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అక్కడ నుండి హెలికాప్టర్లో చేబ్రోలు హెలిపాడ్ వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్. హెలిపాడ్ నుండి చేబ్రోలు నివాసానికి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్. చేబ్రోలు నివాసం నుండి 10: 30 నిమిషాలకు యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సురక్ష ప్యాలస్ ఫంక్షన్ హాల్ నందు టీడీపీ కార్యకర్తలతో సమన్వయ మీటింగ్ కి హాజరు కానున్న పవన్ కళ్యాణ్.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

సమావేశం అనంతరం తిరిగి చేబ్రోలు నివాసానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. సాయంత్రం 4:30 సమయానికి చేబ్రోలు నివాసం నుండి హెలికాప్టర్లో మధురపూడి విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కోరుకొండలో వారాహి విజయభేరి యాత్రలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. కోరుకొండ బస్టాండ్ సెంటర్లో వారాహి పైనుండి ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్. అనంతరం కోరుకొండ నుండి రోడ్డు మార్గాన చేబ్రోలు చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రాత్రికి చేబ్రోలు నివాసంలోనే బస చేయనున్న పవన్ కళ్యాణ్.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన
    దేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
  • వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.
    రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
  • ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..
    ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్
Advertisements

You may also like

Our Visitor

009321
Total views : 61441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.