Wednesday, March 11, 2026
News Navigation
Home Political నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్

నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్

by Prakash
Pawan Kalyan in Pithapuram

కాకినాడ జిల్లా, పిఠాపురం

పిఠాపురం టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్ | Pawan Kalyan in Pithapuram

నేడు జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్. ఉదయం 9:15 కి హైదరాబాదు నుండి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అక్కడ నుండి హెలికాప్టర్లో చేబ్రోలు హెలిపాడ్ వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్. హెలిపాడ్ నుండి చేబ్రోలు నివాసానికి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్. చేబ్రోలు నివాసం నుండి 10: 30 నిమిషాలకు యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సురక్ష ప్యాలస్ ఫంక్షన్ హాల్ నందు టీడీపీ కార్యకర్తలతో సమన్వయ మీటింగ్ కి హాజరు కానున్న పవన్ కళ్యాణ్.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

సమావేశం అనంతరం తిరిగి చేబ్రోలు నివాసానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. సాయంత్రం 4:30 సమయానికి చేబ్రోలు నివాసం నుండి హెలికాప్టర్లో మధురపూడి విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కోరుకొండలో వారాహి విజయభేరి యాత్రలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. కోరుకొండ బస్టాండ్ సెంటర్లో వారాహి పైనుండి ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్. అనంతరం కోరుకొండ నుండి రోడ్డు మార్గాన చేబ్రోలు చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రాత్రికి చేబ్రోలు నివాసంలోనే బస చేయనున్న పవన్ కళ్యాణ్.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.
    నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
  • నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనం
    నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
  • పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
    పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్‌ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.