జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ను జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, మానేపల్లి బంగార్రాజు, చిత్రపు బాబు, కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు అందరూ ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ జగ్గంపేట లో మీ కోసం కష్టపడిన ఆర్యవైశ్యులను గుర్తుంచుకోవాలని అదేవిధంగా జగ్గంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎప్పుడు నా వెన్న ఉంటూ నాకు జగ్గంపేట టౌన్ లో ఇంతటి మెజార్టీ రావడంలో కీలకపాత్ర పోషించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థల సేకరణ చేసుకుని మీ అందరి సహకారంతో అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందామని ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతానని అన్నారు.జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90018