Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh కాకినాడ జిల్లాలో పంతం నానాజీ నామినేషన్ భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

కాకినాడ జిల్లాలో పంతం నానాజీ నామినేషన్ భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

by Prakash
Pantham Nanaji Nomination

కాకినాడ జిల్లా(Kakinada),

పంతం నానాజీ నామినేషన్ దాఖలు | Pantham Nanaji Nomination

కాకినాడ రూరల్ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ జన సందోహంతో నామినేషన్ దాఖలు. నామినేషన్ కి భారీగా తరలివచ్చిన టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు. పంతం నానాజీకి హారతులు పట్టి ర్యాలీగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలు. కాకినాడ రూరల్ లో ఎమ్మార్వో ఆఫీస్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం సమర్పించిన కాకినాడ రూరల్ జనసేన ఇన్చార్జి పంతనానాజీ. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పంతం నానాజీ కామెంట్స్.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది. నా నామినేషన్ కు కార్యకర్తలు రావడం సహజం కానీ సామాన్య ప్రజలు కూడా వచ్చారు దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో. నేను గెలిచిన తర్వాత మా నియోజకవర్గంలో బిజెపి టిడిపి టిడిపి నాయకులతో కలిసి లోకల్ మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటాం. మూడు పార్టీల కార్యకర్తలను కూడా సమానంగానే చూడడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మౌలిక వసతులు లేకుండా చేశారు. కాకినాడ రూరల్ గంజాయి మయంగా చేశారు. నేను అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వాసుపత్రిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అత్యవసరంగా వైద్యం అందేలా చూస్తాను. కాకినాడలో నకిలీ నోట్లతో ఒక వాహనం రావడం జరిగింది.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.
    గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
  • ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.
    భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
  • కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .
    దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కాకినాడ జిల్లాలో పంతం నానాజీ నామినేషన్ భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
Advertisements

You may also like

Our Visitor

019306
Total views : 90307

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.