323
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం, చేబ్రోలు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (varahi yatra)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారాహి వాహనం ముందుకు కదులుతున్న సమయంలో తొక్కిసలాట జరగడంతో ఒకరికి కాలు విరిగిపోగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కాకినాడ జి జి హెచ్ కి ఆస్పత్రికి తరలించారు.
ఇది చదవండి: పెనుగంచిప్రోలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత..
విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 79343