Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Latest News దొరల పాలనకు స్వస్తి పలుకుదాం – భట్టి విక్రమార్క

దొరల పాలనకు స్వస్తి పలుకుదాం – భట్టి విక్రమార్క

by Prakash
batti vikramarka

రానున్న ఎన్నికల పోరులో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు పోరు జరగబోతున్నదని ఈ పోరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి, కలకోట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ పాలకులు అధికారంలోకి వచ్చి రాష్ట్ర సంపదను దోచుకోవడం వల్ల ప్రజలకు సంపద అందకుండా పోయిందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామన్నారు .ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014044
Total views : 78852

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.