Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

by Prakash
thirumala temple

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పట్టనుంది. తిరుమల శ్రీవారిని నిన్న 70,686 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం..3.02 కోట్లు కగా ..శ్రీవారికి తలనీలాలు 34,56 3భక్తులు సమర్పించుకున్నారు…34,563 మంది. కంపార్ట్మెంట్ లు అన్ని నిండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

013978
Total views : 78761

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.