Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra PradeshChittoor విజిలెన్స్ అధికారుల వేధింపులకు విద్యార్థి బలి..

విజిలెన్స్ అధికారుల వేధింపులకు విద్యార్థి బలి..

by Rama
rally for student suicide

తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల లో బి.కామ్ చదువుతున్న విద్యార్థి ఎస్.జితేంద్ర కుమార్ ను విజిలెన్స్ అధికారులు చితక బాధడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానికి కారణమైన విజిలెన్స్ అధికారులు, ప్రిన్సిపల్ ను తక్షణమే అరెస్ట్ చేసి విధుల నుండి తొలగించి, విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవ్ డిమాండ్ చేశారు. కళాశాల వద్ద శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు చితకబాది అతని దగ్గర నుండి బలవంతంగా క్షమాపణ లేఖ రాయించుకున్నారని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039612
Total views : 198703

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: